మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తిరుపతమ్మ కుటుంబానికి పరామర్శ
14 Mar 2017 10:48 AM
ప్రకాశంః ఇటీవల కిడ్నీ వ్యాధితో మృతి చెందిన నూకతోటి తిరుపతమ్మ కుటుంబాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఇతర నాయకులు పరామర్శించారు. తిరుపతమ్మ కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.