వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహం
మార్కాపురంలో కొనసాగుతున్న వైవీ పాదయాత్ర
17 Aug 2018 1:51 PM
ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడవ రోజు మార్కాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. కనిగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఐదు నియోజకవర్గాల్లో సుమారు 15 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. వైవీ సుబ్బారెడ్డి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.