19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
చంద్రబాబు కొత్త డ్రామా
16 Mar 2018 11:31 AM
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్త డ్రామాకు తెర లేపారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పార్లమెంటులో శుక్రవారం వైయస్ఆర్ సీపీ పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాసానికి నిన్న(గురువారం) మద్దతు తెలిపిన చంద్రబాబు ఈ రోజు మాట మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగేళ్లు ఎన్డీయేలో కొనసాగుతూ చంద్రబాబు ఏం సాధించారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.