వైవి దృష్టికి ప్రజా సమస్యలు

ప్రకాశంః గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఐవీరెడ్డి, ఇతర నాయకులు నీటి, విద్యుత్ తదితర సమస్యలను ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి.సుబ్బా రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక సమస్యలపై ఇరువురు చర్చించారు.

తాజా వీడియోలు

Back to Top