పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
22న ఏలూరులో యువభేరి
16 Sep 2016 11:48 AM
ఏలూరుః ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ అలుపు లేని పోరాటం కొనసాగిస్తుంది. పార్లమెంట్, తిరుపతి వెంకన్నసాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని తూట్లు పొడిచిన టీడీపీ, బీజేపీల మోసపూరిత వైఖరిని నిరసిస్తూ వైయస్సార్సీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఈనెల 22న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైయస్సార్సీపీ యువభేరి కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, తలశిల రఘురాంలు నియోజకవర్గాల కన్వీనర్లతో సమావేశమయ్యారు. యువభేరి కార్యక్రమానికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారు.