మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఇడుపులపాయలో వైయస్సార్టీఎఫ్ 5వ వార్షికోత్సవ సభ
21 May 2016 2:59 PM
వైయస్సార్ జిల్లా(వేంపల్లె): బాబు అధికారంలోకి వచ్చినాటి నుంచి టీచర్ల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని వైయస్సార్ కాంగ్రెస్ టీచర్ల ఫెడరేషన్ (వైయస్సార్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కాలిరెడ్డి అన్నారు. ఇవాళ వైయస్సార్టీఎఫ్ 5వ వార్షికోత్సవ సభ వైయస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ఎస్టేట్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా కాలిరెడ్డి, వైయస్సార్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి మహానేత సమాధి వద్ద పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు. కాలిరెడ్డి మాట్లాడుతూ... వైయస్సార్ అభిమానులకు ఇది పవిత్ర స్థలమని చెప్పారు. వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ కు అండగా ఉంటామని, టీచర్లకు త్వరలోనే మంచికాలం వస్తుందని వారు పేర్కొన్నారు.