కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతర
వైయస్ఆర్సీపీదే విజయం
09 Aug 2017 11:47 AM
కొత్తపల్లి (నెల్లూరు): నంద్యాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యడు మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.మంగళవారం మండలంలోని కొత్తపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎంత డబ్బు కుమ్మరించినా ప్రజలు మాత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. కల్ల బొల్లి మాటలు ప్రజలు నమ్మి మరో సారీ మోసపోయే పరిస్థితుల్లో లేరన్నారు.