మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్సార్సీపీ సేవా కార్యక్రమాలు
19 Aug 2016 6:11 PM
రేపల్లెః కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు వైయస్సార్సీపీ నాయకులు ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు. పట్టణంలోని ఓల్డ్టౌన్ ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో వైయస్సార్సీపీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకష్ణమూర్తి ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పెనుమూడి పుష్కరఘాట్ వద్ద వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు ఆధ్వర్యంలో నాయకులు భక్తులకు పులిహోర, మజ్జిగ, తాగునీరును పంపిణీ చేశారు.