మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నైతిక విజయం వైయస్సార్సీపీదే
20 Mar 2017 4:47 PM
భాకరాపేట: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే అని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండల పార్టీ అధ్యక్షులు కె మహేంద్రరెడ్డి, దేపట్ల నాగార్జునరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా భాకరాపేటలో స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ... అధికార పార్టీ డబ్బు బలంతో గెలిచిందన్నారు. ఓటుకు నోట్లు ఇవ్వడంలో అధికార పార్టీ అందవేసిన చేయి అన్నారు. బలం లేని చోట కూడా పోటీ పెట్టి గెలవడంలోనే వారి అధికార దర్పం, డబ్బులు ఎంత పని చేశాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏది ఏమైనప్పటికి అంతిమంగా నైతిక విజయం వైయస్సార్సీపీదే అని అన్నారు.