కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైఎస్సార్సీపీ నేత పై దాడి
03 Aug 2015 4:09 PM
తుని : తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై తెలుగుదేశం నాయకుల
దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. తుని మండలం చేవూరు లో వైఎస్సార్సీపీ
నాయకుడు నాగేశ్వర రావుపై టీడీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. ఆదివారం
అర్థ రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఇంటికి వెళుతున్న నాగేశ్వర
రావుపై దుండగులు వెనుక నుంచి కత్తతులతో దాడి చేశారు. తీవ్రంగా
గాయపడిన నాగేశ్వర రావుకి స్థానికంగా ప్రథమ చికిత్స చేసి, తర్వాత
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో
ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. తుని మండలం చేవూరు లో వైఎస్సార్సీపీ
నాయకుడు నాగేశ్వర రావుపై టీడీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. ఆదివారం
అర్థ రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఇంటికి వెళుతున్న నాగేశ్వర
రావుపై దుండగులు వెనుక నుంచి కత్తతులతో దాడి చేశారు. తీవ్రంగా
గాయపడిన నాగేశ్వర రావుకి స్థానికంగా ప్రథమ చికిత్స చేసి, తర్వాత
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో
ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.