కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
వైయస్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వలసలు
24 Aug 2017 12:26 PM
కాకినాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాకినాడ కార్పొరేషన్లో వైయస్ఆర్ సీపీని గెలిపించేందుకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారు. పట్టణంలోని 48, 49 డివిజన్లకు చెందిన బీజేపీ నాయకులు వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నేత కనకదుర్గమ్మ సుమారు 150 మంది అనుచరులతో వైయస్ఆర్ సీపీలో చేరారు. అదే విధంగా రజక సంఘం అధ్యక్షుడు, రజక సంఘ, భానుగుడి ఆటో యూనియన్ అధ్యక్షుడు శీల పోతురాజు తన మద్దతుదారులతో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైయస్ఆర్ సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.