కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
కాకినాడలో వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం
04 Apr 2016 11:07 AM
తూర్పుగోదావరిః జిల్లాలోని కాకినాడలో వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం కొనసాగుతోంది. జిల్లా పార్టీ పటిష్టతపై వారు చర్చిస్తున్నారు. జిల్లా పార్టీ వ్యవహారాల పరిశీలకుడు ధర్మాన ప్రసాదరావు, పార్టీ సీనియర్ నేత , ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.