బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
కదం తొక్కిన యువత
07 Aug 2018 11:46 AM
– నిరుద్యోగ వంచనపై అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు
– జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేత
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు ఇవాళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్ఆర్సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అన్ని జిల్లా కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు భారీ ప్రదర్శనలు చేపడుతున్నారు. అనంతరం కలెక్టర్లకు మెమొరాండం ఇవ్వనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో యువత కదం తొక్కుతున్నారు. యువతను దగా చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.