కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైఎస్సార్సీపీ కి రెండు మండల ఉపాధ్యక్ష పదవులు
30 Apr 2016 8:56 AM
హైదరాబాద్) రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల అధ్యక్ష పదవులు, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో రెండు మండల ఉపాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్సీపీ గెలుచుకొంది. వైఎస్సార్ జిల్లా మైదుకూరు, విశాఖపట్నం జిల్లా మునగపాక మండల ఉపాధ్యక్ష పదవులు వైఎస్సార్సీపీ దక్కించుకొంది. ఆయా మండలాల్లోని ఎంపీటీసీలు సమావేశమైన పార్టీ నాయకుల్ని ఎన్నుకొన్నారు. అనేక చోట్ల వైఎస్సార్సీపీ కి సంఖ్యా బలం ఉన్నప్పటికీ, క్యాంపు రాజకీయాలు నడిపి టీడీపీ తమ ఆధిపత్యం ప్రదర్శించింది.