మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మహిళా సాధికారితకు వైయస్ఆర్ కృషి మహోన్నతం
11 Sep 2018 12:29 PM
విశాఖః మహిళా సాధికారితకు కృషిచేసిన మహోన్నత వ్యక్తి దివంగత మహానేత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్ఆర్సీపీ విశాఖ మహిళా అధ్యక్షురాలు ఉషా కిరణ్ అన్నారు. వైయస్ ఆశయాలు కోసం కృషి చేస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఆరుగురు మహిళలకు మంత్రుల పదవులు ఇచ్చిన ఘనత వైయస్ఆర్ది అన్నారు. ఒక మహిళను హోంమంత్రి కూడా చేశారని గుర్తుచేశారు.. వైయస్ జగన్ అ«ధికారంలోకి వస్తే మహిళలకు మేలు జరుగుతుందన్నారు. వృద్ధాప పింఛన్లు, వితంతు పింఛన్లు, ఆడపిల్లల చదువులకు ఫీజు రియింబర్స్మెంట్ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కుల,మతాలకు అతీతంగా అభివృద్ధి చేసారన్నారు.