వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజాక్షేత్రంలో విజయం వైయస్సార్సీపీదే
28 Jul 2016 3:36 PM
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందినప్పుడు ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మోపిదేవి మండలంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడిందన్నారు. అటువంటి రైతులకు ఎన్నో హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం దారణమన్నారు.
2014 ఎన్నికలప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 44.9శాతం ఓట్లు వేస్తే.... టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కుమ్మక్కై అబద్ధపు హామీలిస్తే 46.8శాతం ఓట్లతో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజాక్షేత్రంలో విజయం వైయస్సార్సీపీదేనన్నారు.