ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్
రాజ్ భవన్ కు వైెఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
18 Mar 2016 10:52 AM
హైదరాబాద్) అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద వైెఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. హైకోర్టు ఆదేశాలతో శాసనసభకు వచ్చిన ఎమ్మెల్యే రోజా ను అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకొన్నారు. దీంతో ఈ విషయం మీద ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ నరసింహన్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు.