కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేసిన వైఎస్సార్సీపీ
31 Jan 2015 7:50 PM
బాపట్ల: జన్మభూమి సమావేశాలలో అనవసరంగా నిధులు దుర్వినియోగం చేశారని అడిగినందుకు టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. గుంటూరు జిల్లా బాపట్లలో శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జన్మభూమి సమావేశాలు నిర్వహించేందుకు రూ.2 వేలు సరిపోతాయి కానీ రూ.2.5 లక్షలు అనవసరంగా ఎందుకు ఖర్చు చేశారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యానికి దిగారు. మీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను హేళన చేశారు. దీనికి నిరసనగా కౌన్సిల్ సమావేశం నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు.