చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ముందస్తుకు వెళ్ళి ఏం సాధిస్తారు..!
06 Sep 2018 4:44 PM
వైయస్ఆర్సీపీ తెలంగాణ అ«ధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి
తెలంగాణలో వైయస్ఆర్సీపీ పోటీకి సిద్ధం
అధ్యక్షులు జగన్ మోహన్రెడ్డి నిర్ణయాలనికి కట్టుబడి ఉంటాం..
హైదరాబాద్ః టీఆర్ఎస్ తొమ్మిది నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పథకాలనే టీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్తుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల హమీలు నెరవేర్చలేదని, తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. వైయస్ఆర్సీపీ నేతలంతా ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధమని, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ మోహన్రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.