మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విజయమ్మ సారథ్యంలో ఢిల్లీకి పార్టీ బృందం
05 Oct 2013 10:32 AM
హైదరాబాద్ :
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ, ఏకపక్ష వైఖరిని జాతీయ స్థాయి నాయకులకు వివరించి, వారిని జోక్యం చేసుకోవాలని కోరేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఢిల్లీకి వెళుతున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ బృందానికి సారథ్యం వహిస్తారు. ఈ ప్రతినిధి బృందంలో తాను, ఎం.పి. మేకపాటి రాజమోహన్రెడ్డి, పలువురు పార్టీ ముఖ్య నాయకులు ఉంటారని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు.