అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?
సుబాబుల్ రైతులను ఆదుకోవాలని డిమాండ్
25 Oct 2017 3:35 PM
కృష్ణా: సుబాబుల్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మొండికోట జగన్మోహన్రావు నందర్లపాడు నుంచి నందిగామ వరకు పాదయాత్ర చేపట్టారు. సుబాబుల్ రైతులకు నష్టం కలిగిస్తున్న 143, 493 జీఓలను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అదే విధంగా సుబాబుల్ క్వింటాల్కు రూ.4,400 మద్దతు ధర కల్పించి, రూ. 11 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పాదయాత్రలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పార్థసారధి, సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.