కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
దళితులకు అండగా వైయస్సార్సీపీ
09 Sep 2017 3:04 PM
విజయనగరం: దళితుల భూముల ఆక్రమణే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. కొవ్వాడలోని వివాదస్పద భూములను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దళితుల భూములను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదా ప్రత్యామ్నాయ స్థలమైనా ఇవ్వాలన్నారు. న్యాయం జరిగే వరకు దళితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు