చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వైయస్ఆర్సీపీ అండ
03 Jan 2018 1:33 PM
విజయవాడ: హక్కుల సాధన కోసం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ఉద్యమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. బుధవారం విద్యుత్ కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు చేపట్టిన మౌన ప్రదర్శనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగి రమేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తుందని మండిపడ్డారు. నెలకు కనీస వేతనం రూ. 7 నుండి 8 వేలు ఇస్తే కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులందరని పర్మినెంట్ చేసి తీరాలని డిమాండ్ చేశారు.