రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన
16 Oct 2017 11:34 AM
అమరావతిః రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. నారాయణ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించాలని, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.