భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి
23 Jun 2018 4:14 PM
విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండు చేశారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీలు నాలుగేళ్లుగా మోసం చేస్తున్నాయని విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ విశాఖలో శనివారం వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దొంగ దీక్షలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల జీవితాలను చంద్రబాబు నాశనం చేశారని మండిపడ్డారు.