మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాష్ట్రవ్యాప్త నిరసనలు
16 Aug 2017 10:43 AM
అమరావతిః దళితులపై తెలుగుదేేశం పార్టీ వివక్ష మరోసారి బయటపడింది దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టారు. తక్షణమే ఆదినారాయణరెడ్డి దళితులకు క్షమాపణలు చెప్పాలని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. కాగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దళితులు మారలేదు. వారికి పదేళ్లకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. ఇపుడు అది ఏడు పదులు దాటి ఎనిమిదో పదిలోకి వెళ్తోంది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. వారు చదువుకోరు.. శుభ్రంగా ఉండరం’టూ ఆది నారాయణరెడ్డి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు.