మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సాగు, తాగు నీటి కోసం కడప జిల్లాలో రాస్తారోకో
04 Mar 2015 3:20 PM
కడప: సాగు, తాగు నీటి కోసం కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈ నెల 5వ తేదీన (రేపు) అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గంట పాటు రాస్తారోకో నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగు, తాగు నీటిని ఇప్పుడు పోరాడి సాధించుకోకపోతే భవిష్యత్తులో పోట్లాటలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం వైఎస్ఆర్సీపీ ఓ అడుగు ముందుకేసి అన్ని పార్టీలను కూడగట్టి ప్రాజెక్టులను పరిశీలించిందన్నారు.