వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీని కాపాడేందుకు పవన్ ప్రయత్నం
04 Apr 2018 6:04 PM
విజయవాడ: తన పార్ట్నర్ టీడీపీని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. ఆయనకు రాజకీయ అవగాహన లేదని, నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది వైయస్ఆర్సీపీనే అన్నారు. అవిశ్వాసంపై పవన్ సవాల్ను వైయస్ జగన్ స్వీకరించారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారని తెలిపారు. ఏప్రిల్ 6న మా ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని చెప్పారు. వైయస్ఆర్సీపీ చేస్తున్న పోరాటాలు పవన్కు కనిపించడం లేదా అని పార్థసారధి ప్రశ్నించారు. తన పార్ట్నర్ టీడీపీని కాపాడేందుకు మళ్లీ పవన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతాన న్న పవన్ ఢిల్లీకి వెళ్లకుండా పారిపోయారన్నారు.