కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రజాదరణను ఓర్వలేక వైయస్ జగన్పై విమర్శలు
24 Feb 2018 2:50 PM
హైదరాబాద్: వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజా దరణను చూసి ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి అన్నారు. విభజన హక్కులు సాధించలేని దుర్భరస్థితిలో పాలన సాగుతోందని ఆమె మండిపడ్డారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వాటాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు.