నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
ఏపీకి అస్థిత్వం లేకుండా చేశారు
09 Jun 2018 1:22 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు అస్థిత్వం లేకుండా చేశారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన సందర్భంగా చేసిన వాగ్ధానాలు ఆశ్చర్యమేస్తుందన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు.