కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మా అవిశ్వాసాన్ని స్పీకర్ ఎందుకు అంగీకరించలేదు?
18 Jul 2018 1:22 PM
విజయవాడ: ప్రత్యేక హోదాపై చర్చించాలని కేంద్రంపై వైయస్ఆర్సీపీ 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అంగీకరించని కేంద్ర ప్రభుత్వం టీడీపీ అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపిందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మా అవిశ్వాస తీర్మానం ఎందుకు అంగీకరించలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. మేం రాజీనామా చేసి బయటికి వచ్చాక టీడీపీ అవిశ్వాస తీర్మానం ఆమోదించడం వెనుక కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు.