మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మోడీ..బాబులను చిత్తు చిత్తుగా ఓడిద్దాం
06 Jun 2018 11:38 AM
గుంటూరు: రాష్ట్రానికి మోసం చేసిన ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్బరాబాబులను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని, వైయస్ జగన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించాల్సింది బూత్ కమిటీ కన్వీనర్లే అని సూచించారు. మీ శ్రమ, మీ కృషి, పట్టుదలే పార్టీ విజయానికి సోపానాలన్నారు. గుంటూరులో నిర్వహించిన వైయస్ఆర్సీపీ రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సుశిక్షితులైన సైనికుల్లా పని చేసి వైయస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.