పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
22 Jun 2018 1:07 PM
విజయవాడ: సీఎం హోదా ఉండి చంద్రబాబు బీసీ కులాలను కించపరిచేలా వ్యవహరించడం దారుణమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. తక్షణమే చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండు చేశారు. ఇటీవల హక్కుల సాధనకు సీఎం వద్దకు వెళ్లిన నాయీ బ్రాహ్మణుల పట్ల సీఎం చంద్రబాబు వైఖరి దారుణమని ఆయన మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.