మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
మజ్జిగ చలివేంద్రాల ఏర్పాటు
05 Apr 2017 5:52 PM
సాగర్నగర్: వేసవి తాపంలో సేద తీర్చే కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వార్డులో పలు ప్రాంతాల్లో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని బుధవారం వీటికి శ్రీకారం చుట్టారు. సుభాష్నగర్ ఏరియాలో వైస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు లొడగల రాంబాబు చలివేంద్రాన్ని ప్రారంభించారు. విశాలాక్షినగర్ శ్రీరామాలయం వద్ద నిర్వహించిన చలివేంద్రాన్ని ఆ పార్టీ నాయకుడు కనకరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మద్ది శేఖర్రెడ్డి, సాగర్నగర్ ఏరియా నాయకులు డాక్టర్ రాజా మోహన్, దువ్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.