అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
పోలవరంపై ముఖ్యనేతల భేటీ
01 Dec 2017 1:36 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అవలంబిస్తున్న వైఖరిపై సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలో పార్టీ వైఖరిని వెల్లడించనున్నట్లుగా సమాచారం.