చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఈనెల 25న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకుల సమావేశం
23 Oct 2017 6:12 PM
హైదరాబాద్ః పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25న పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకుల సమావేశం జరగనుంది. ఈమేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉ. 10:00 గం.ల నుండి 11:30 గం.ల వరకు పార్టీ ''రాష్ట్ర యస్.సి., యస్.టి. ముఖ్య నాయకుల సమావేశం'' జరుగుతుంది.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి అంశాలమీద పార్టీ మేనిఫెస్టోను నిర్ణయించే బాధ్యత నాయకులకు అప్పగించనున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ఏమి ఉండాలి అనే అంశం మీద సలహాలు, సూచనలు ప్రజల నుంచి, ఆయా వర్గాల నుంచి తీసుకునే బాధ్యత కూడా నాయకులకు అప్పగిస్తారు.