మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్సార్సీపీ "సేవ్ విశాఖ" మహాధర్నా
22 Jun 2017 10:59 AM
విశాఖపట్నంః జిల్లాలో టీడీపీ నేతల భూ కబ్జాలపై రాష్ట్ర ప్రజానీకం కన్నెర్రజేసింది. సేవ్ విశాఖ పేరుతో జీవీఎంసీ ఎదుట వైయస్సార్సీపీ చేపట్టిన మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ధర్నాలో వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ స్వయంగా పాల్గొంటున్నారు. పేదలు, ప్రభుత్వ భూములను లూటీ చేసిన ప్రభుత్వ పెద్దల భూ దందాలను మహాధర్నా వేదికగా వైయస్ జగన్ ఎండగడతారు. కాసేపటి క్రితమే ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైయస్ జగన్ అక్కడి నుంచి నేరుగా ధర్నాస్థలికి చేరుకుంటారు.