ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
బాబు పాలనలో ఆర్టీసీ ఆస్తుల దోపిడీ
09 Jun 2018 12:51 PM
విశాఖ: వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియ జరుగుతుందని వైయస్ఆర్సీపీ ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఆర్టీసీ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయని ఆయన మండిపడ్డారు. మంత్రులే ఆర్టీసీని నడుపుతున్నారని విమర్శించారు.