అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఘనంగా జ్యోతిరావు పూలే వర్థంతి
28 Nov 2015 6:23 PM
ఒంగోలుః వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో పూలే వర్థంతి వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 125వ వర్థంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహానీయుడు పూలేని వైవి సుబ్బారెడ్డి కొనియాడారు.
పూలే ఆశయాలను, ఆయన్ని గురువుగా భావించి అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారని సుబ్బారెడ్డి చెప్పారు. దీనిలో భాగంగానే 26,27 రెెండ్రోజుల పాటు వైఎస్సార్సీపీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ ఉత్సవాలు జరుపుకున్నామన్నారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు పూలే ఎంతగానో పోరాడారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.