చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అనంత లో వైఎస్సార్సీపీ రాస్తారోకో
08 May 2016 10:49 PM
అనంతపురం) అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు లో వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సాక్షి విలేకరి చంద్రశేఖర్రెడ్డిపై దాడికి పాల్పడిన రేషన్ డీలర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుల పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, వెయస్సార్ అభిమానులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విలేకరిపై దాడిచేసిన దుండగులపై చర్య తీసుకునేవరకూ ఆందోళన ఆగదని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.
To read this article in English: http://bit.ly/1Yh71sH