పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
జడ్పీ సమావేశంలో వైయస్సార్సీపీ సభ్యుల నిరసన
16 Jul 2016 8:42 PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం లో టీడీపీ
దౌర్జన్యాలు బయట పడ్డాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల గురించి సమాచారం తమకు ఇవ్వడం లేదని
వైయస్ఆర్సీపీ నాయకులు అధికారులను ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రభుత్వ
అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా రాజ్యంగేతర శక్తులకు ప్రాధాన్యత
ఇస్తున్నారని కలెక్టర్పై మండిపడ్డారు. సభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన
అంశాలకు సమాధానం ఇవ్వకుండా మంత్రి అచ్చెన్నాయుడు ఏకవచనంతో సంభోధించారు. దీంతో వైయస్ఆర్సీపీ సభ్యులు జోగులు, కళావతి, ధర్మాసన పద్మప్రియ సమావేశం నుంచి వాకౌట్
చేశారు. ఎమ్మెల్యేలు,
జడ్పీటీసీలు
సమావేశ మందిరం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.