మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ధర్నాలు
02 May 2016 9:29 AM
హైదరాబాద్) కరువు, తాగునీటి ఎద్దడి వంటి సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నందుకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆందోళన బాట పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన లు చేపడుతోంది. తహశీల్దార్ లేదా మండల కార్యాలయాల ఎదుట ఆందోళన చేపడుతోంది. ఖాళీ బిందెలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలిసి ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేయటానికి దీన్ని ఉద్దేశించారు.