19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
26 నుంచి బూత్ కన్వీనర్ల సమావేశాలు
19 Apr 2018 12:27 PM
హైదరాబాద్: దశల వారీగా పోలింగ్ బూత్ కన్వీనర్ల సమావేశాలు నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి మే 10 వరకు జిల్లాల్లో మండలాల వారీగా బూత్ కన్వీనర్ల సమావేశాలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఈ సమావేశాలకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. నియోజకవర్గ సమన్వయకర్తలు తరచూ పోలింగ్ బూత్ కన్వీనర్లను కలవాలని.. కింది స్థాయిలో పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించింది. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించేలా బూత్ కన్వీనర్లకు తగు సూచనలివ్వాలని సూచించింది.