జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
20 నుంచి వైయస్ఆర్సీపీ పోలింగ్ బూత్ కన్వీనర్లకు శిక్షణ
17 Jan 2018 11:45 AM
అమరావతి: ఈ నెల 20వ తేదీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ స్థాయి కన్వీనర్లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణతరగతులకు జిల్లాల వారీగా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. నియోజకవర్గానికి ఒక రోజు ఈ శిక్షణా తరగతులు జరిగేలా పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు చర్యలు తీసుకుంటారు. ఏఏ తేదీల్లో ఎక్కడెక్కడ శిక్షణా తరగతులు నిర్వహిస్తారో ..ఆయా వివరాలను ఈ నెల 19వ తేదీ లోగా కేంద్ర కార్యాలయానికి పంపించాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ చేశారు.