మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
నియోజకవర్గాల్లో వైయస్ ఆర్ సీపీ పాదయాత్రలు
13 May 2018 9:16 PM
వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర సోమవారం నాడు 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని
చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రోజుల పాటు సంఘీభావ
పాదయాత్రలు చేపడుతున్నారు. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ఈ పాదయాత్రలను
నిర్వహించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రల్లో నాలుగేళ్లుగా
టిడిపి ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 పైగా హామీల్లో కనీసం
10 శాతం కూడా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించనున్నారు. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి
చేసిన, చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఈ నెల 16 వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల
ముందు వంచన పై గర్జన పేరుతో నిరసనలు నిర్వహించి, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలను
సమర్పించనున్నారు.