‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
గొల్లపూడిలో వైయస్ఆర్సీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
20 Oct 2018 1:03 PM
విజయవాడః విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో వైయస్ఆర్సీపీ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. తెల్లవారుజామున 4.45 నిముషాలకు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.