మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
రాజ్యసభలో స్వల్ప కాలిక చర్చకు వైయస్ఆర్సీపీ నోటీసు
19 Jul 2018 12:35 PM
న్యూఢిల్లీ: ఏపీ పునర్వీభజన చట్టంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని కోరుతూ వైయస్ఆర్సీపీ నోటీసు ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలుపై సభలో చర్చించాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు అందజేశారు. దీంతో సోమవారం స్వల్పకాలిక చర్చకు అనుమతించారు.