రాజ్యసభలో స్వల్ప కాలిక చర్చకు వైయస్‌ఆర్‌సీపీ నోటీసు


న్యూఢిల్లీ: ఏపీ పునర్వీభజన చట్టంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ నోటీసు ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలుపై సభలో చర్చించాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు అందజేశారు. దీంతో సోమవారం స్వల్పకాలిక చర్చకు అనుమతించారు.  
 

తాజా వీడియోలు

Back to Top