చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
తెలంగాణ రాష్ట్ర కమిటీలో నియామకాలు
21 Jul 2016 5:49 PM
హైదరాబాద్)వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర కమిటీలో వివిధ పదవులకు నూతన నియామకాలు చేపట్టారు. జొన్నలగడ్డ లార్డ్ మేరి(జూబ్లిహిల్స్), యం. విష్ణువర్థన్ రెడ్డి, శేఖర్ పంతులు పద్మనాభరావ్, పాప వెంకట్ రెడ్డి ని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. ముల్కల గోవర్ధన శాస్త్రీ(రామగుండం), మురళిధర్ రెడ్డి(వికారాబాద్) సంయుక్త కార్యదర్శులుగా....కొళ్ళగేరి కేసరి, భరద్వాజ్ లను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు.