మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్సీపీ ఎంపీల వాకౌట్
01 Feb 2017 2:57 PM
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశారు. అరుణ్జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ, టీడీపీలు ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.