రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ఆర్సీపీ ఎంపీల వాకౌట్
07 Feb 2018 12:56 PM
న్యూఢిల్లీ: ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. సభ ప్రారంభం కాగానే విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని స్పీకర్ పోడియాన్ని ముట్టడించి నినాదాలు చేశారు. అయినా పట్టించుకోకుండా ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగించడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.